జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు..
  
  ఈరోజు పానుగల్ మండలంలోని  దావత్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన రాజు ఆహ్వానం మేరకు వారి కుమారుడు సహర్షిచంద్ర మొదటి జన్మదిన వేడుకల్లో* పాల్గొన్న.  పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా గ్రంధాల చైర్మన్ గోవర్ధన్ సాగర్. మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి. మాజీ జడ్పీటీసీ కేతేపల్లి రవి. మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు* . గారు హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో నాయకులు  *వాల్మీకి నాయుడు.  రోశయ్య. తిరుపతి నాయక్. మాజీ సర్పంచ్ నాగేంద్రం. సురేష్ శెట్టి. సుల్తాన్. రవినాయక్* . జూపల్లి యువసేన నాయకులు. తదితరులు పాలుగోన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe