27 Mar జాతీయం జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఈరోజు పానుగల్ మండలంలోని దావత్ ఖాన్ పల్లి గ్రామానికి చెందిన రాజు ఆహ్వానం మేరకు వారి కుమారుడు సహర్షిచంద్ర మొదటి జన్మదిన వేడుకల్లో* పాల్గొన్న. పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా గ్రంధాల చైర్మన్ గోవర్ధన్ సాగర్. మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి. మాజీ జడ్పీటీసీ కేతేపల్లి రవి. మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు* . గారు హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో నాయకులు *వాల్మీకి నాయుడు. రోశయ్య. తిరుపతి నాయక్. మాజీ సర్పంచ్ నాగేంద్రం. సురేష్ శెట్టి. సుల్తాన్. రవినాయక్* . జూపల్లి యువసేన నాయకులు. తదితరులు పాలుగోన్నారు. Continue reading By ASN 24 TV Updated: Fri, 27 Mar, 2026 7:28 PM Published On: Fri, 27 Mar, 2026 7:25 PM 0 comments